top of page


ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా రివ్యూ సంక్రాంతి బరిలో నిలుస్తుందా ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘రాజాసాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, రాజవంశ గౌరవం, ప్రజల కోసం పోరాటం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది. ప్రభాస్ కెరీర్లో ఇది మరో పవర్ఫుల్ పాత్రగా నిలుస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. రాజాసాబ్ కథ ‘రాజాసాబ్’ కథ ఒక రాజవంశానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అధికార దాహం, ద్రోహం, అన్యాయం మధ్యలో ప్రజల కోసం నిలబడే రాజు కథ ఇది. తన కుటుంబాన్ని, రాజ్యాన్ని కాపాడటానికి హీరో చేసే పోరాటమే కథ యొక్క


స్క్రబ్ టైఫస్: ఈ పురుగు కుడితే చనిపోవడమేనట తస్మాత్ జాగ్రత్త
ఈ మధ్య ఒక కొత్త వ్యాధి ఒకటి వ్యాపించి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. మన శరీరం పై ఏదో ఒకటి కుట్ట గానే ఆ.. అది ఏ దొమో లేదా చీమో అని తేలిగ్గా తీసిపారేస్తాం. అలా చర్మం పై కుట్టి దద్దుర్లు ఏర్పడి ఆ ప్రాంతంలో చర్మం పై నల్లటి మచ్చ ఏర్పడి ఒకటి రెండు రోజుల్లో తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యున్ని సంప్రదించండి. అదే ఈ మద్య అందరినీ భయబ్రాంతుల్ని చేస్తున్న వ్యాధి ‘స్క్రబ్ టైఫస్’. నల్లి లాగా ఉండే ఈ పురుగు కుడితే ఈ వ్యాధి వ్యాపిస్తుందట.


ఇకనుంచి సిమ్ లేకుండా వాట్సప్, టెలిగ్రామ్ పనిచేయవు
ప్రస్తుతం మనం ఇపుడు మన ఫోన్ లో సిమ్ లేకపోయిన వాట్సప్ ను లేదా టెలిగ్రామ్ ను ఉపయోగిస్తా ఉన్నాం. కానీ ఇకనుంచి సిమ్ లేకుండా వాట్సప్, టెలిగ్రామ్ పనిచేయవు కుదరదు ఎందుకంటే ఇంటువంటి కమ్యూనికేషన్ యాప్ లకు కేంద్ర ప్రబుత్వం కొత్త ఆదేశాలు జారీచేసింది. ఆన్లైన్, సైబర్ మోసాల దృష్ట్యా ఈ నిభంధనలను అమలులోకి తేనుంది. 3 నెలల్లో వీటిని అమలు చేయాలి కేంద్రం ఆయా సంస్థలను కోరింది. అంటే ఇదివరకు మనం వాడే సిమ్ మన ఫోన్ లో లేకపోయిన మనం వాట్సప్ లో మెసేజ్ లు చేసేవాళ్లం. కానీ కొత్త నిభందనల ప్రకారం


చాంపియన్ ట్రోఫీ 2025: ఫైనల్ కు ముందు ఆందోళనలో భారత జట్టు
భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025 లో వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ ప్రారంభం అవకముందు భారత్ జట్టు మీద కొద్దిగా అంచనాలు తక్కువగా ఉండేది. ఎందుకంటే భారత ప్రధాన ఫెసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అవడమే. సునీల్ గవస్కార్ లాంటి దిగ్గజాలు కూడా బుమ్రా లేదకుండా భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ముందగు వేయడం కస్టమేనని చెప్పాడు. కానీ ఊహించనిదే జరింగింది. ఎందుకంటే మ్యాచ్ లన్ని దుబాయి స్టేడియం లో ఆడుతున్నందు వలన అక్కడ ఉండే గ్రౌండ్ లు స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. కావున స్పేస్ తో అంతగా పని


జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి ? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది.
వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు హాస్పిటల్ల, మందుల షాప్ లు రోగులతో కిత కిత లాడుతువుంటాయి. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువమంది జ్వరం, జలుబు, దగ్గు వంటి జబ్బులతో బాధపడతా ఉంటారు. దీనికి కారణం వాతావరంలో మార్పు రావడమే. ఈ కాలంలో ఎక్కువగా విషజ్వరాలు పీడిస్తా ఉంటాయి. ఇవి చిన్న జబ్బులే అయిన వీటికోసం మనం హాస్పిటల్ల తిరగతావుంటాము. అధిక మొత్తంలో డబ్బుని వృధా చేస్తుంటారు. అతి తక్కువ కర్చుతో వాటిని సులభంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. జ్వరం వచ్చినపుడు ఏం చేయాలి తిప్ప తీగ జ్వరం వచ్చి


మొదటి రోజే బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టిన పుస్ప 2 ది రూల్ - ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు దాదాపు ₹270 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఈ సంఖ్య దేశీయ మార్కెట్ నుండి ₹233 కోట్లు మరియు విదేశాల నుండి ₹70 కోట్లు, భారతీయ సినిమాకి కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రం దేశీయ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి ₹105 కోట్లు, కర్ణాటక ₹20 కోట్లు మరియు ఇతర రాష్ట్రాల నుండి మంచి వసూళ్లను రాబట్టింది. ఆరంభంలోనే 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా పుస్ప 2 నిలిచింది. ప్రాంతాల
bottom of page