top of page


మెగా అభిమానులకు 2026 సమ్మర్లో డబుల్ బ్లాస్ట్ – ఉస్తాద్ భగత్ సింగ్ & పెద్ది
ఉస్తాద్ భగత్ సింగ్ & పెద్ది మెగా అభిమానులకు 2026 వేసవి కాలం ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించనుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ — ఇద్దరూ తమ తమ భారీ సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘పెద్ది’ సినిమాల విడుదల తేదీలపై తాజాగా అధికారిక ప్రకటన రావడంతో, సోషల్ మీడియాలో చర్చలు హోరెత్తుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ – పవర్ స్టార్ మాస్ రిటర్న్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్ట


టీ 20 2026 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ భారత్ పై ఇలా చేసే ఆలోచనలో ఉందా ?
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2026లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడకుండా ఉండేందుకు పాకిస్థాన్ ఒక ప్రణాళికను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందినవిగా ఉంటాయి. అలాంటి మ్యాచ్ను తప్పించుకోవడం అంటే కేవలం క్రీడా పరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ, భద్రతా మరియు దౌత్య అంశాలతో కూడిన క్లిష్టమైన విషయం కూడా. భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు గత కొ


ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా రివ్యూ సంక్రాంతి బరిలో నిలుస్తుందా ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘రాజాసాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, రాజవంశ గౌరవం, ప్రజల కోసం పోరాటం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది. ప్రభాస్ కెరీర్లో ఇది మరో పవర్ఫుల్ పాత్రగా నిలుస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. రాజాసాబ్ కథ ‘రాజాసాబ్’ కథ ఒక రాజవంశానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అధికార దాహం, ద్రోహం, అన్యాయం మధ్యలో ప్రజల కోసం నిలబడే రాజు కథ ఇది. తన కుటుంబాన్ని, రాజ్యాన్ని కాపాడటానికి హీరో చేసే పోరాటమే కథ యొక్క


స్క్రబ్ టైఫస్: ఈ పురుగు కుడితే చనిపోవడమేనట తస్మాత్ జాగ్రత్త
ఈ మధ్య ఒక కొత్త వ్యాధి ఒకటి వ్యాపించి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. మన శరీరం పై ఏదో ఒకటి కుట్ట గానే ఆ.. అది ఏ దొమో లేదా చీమో అని తేలిగ్గా తీసిపారేస్తాం. అలా చర్మం పై కుట్టి దద్దుర్లు ఏర్పడి ఆ ప్రాంతంలో చర్మం పై నల్లటి మచ్చ ఏర్పడి ఒకటి రెండు రోజుల్లో తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యున్ని సంప్రదించండి. అదే ఈ మద్య అందరినీ భయబ్రాంతుల్ని చేస్తున్న వ్యాధి ‘స్క్రబ్ టైఫస్’. నల్లి లాగా ఉండే ఈ పురుగు కుడితే ఈ వ్యాధి వ్యాపిస్తుందట.


ఇకనుంచి సిమ్ లేకుండా వాట్సప్, టెలిగ్రామ్ పనిచేయవు
ప్రస్తుతం మనం ఇపుడు మన ఫోన్ లో సిమ్ లేకపోయిన వాట్సప్ ను లేదా టెలిగ్రామ్ ను ఉపయోగిస్తా ఉన్నాం. కానీ ఇకనుంచి సిమ్ లేకుండా వాట్సప్, టెలిగ్రామ్ పనిచేయవు కుదరదు ఎందుకంటే ఇంటువంటి కమ్యూనికేషన్ యాప్ లకు కేంద్ర ప్రబుత్వం కొత్త ఆదేశాలు జారీచేసింది. ఆన్లైన్, సైబర్ మోసాల దృష్ట్యా ఈ నిభంధనలను అమలులోకి తేనుంది. 3 నెలల్లో వీటిని అమలు చేయాలి కేంద్రం ఆయా సంస్థలను కోరింది. అంటే ఇదివరకు మనం వాడే సిమ్ మన ఫోన్ లో లేకపోయిన మనం వాట్సప్ లో మెసేజ్ లు చేసేవాళ్లం. కానీ కొత్త నిభందనల ప్రకారం


చాంపియన్ ట్రోఫీ 2025: ఫైనల్ కు ముందు ఆందోళనలో భారత జట్టు
భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025 లో వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ ప్రారంభం అవకముందు భారత్ జట్టు మీద కొద్దిగా అంచనాలు తక్కువగా ఉండేది. ఎందుకంటే భారత ప్రధాన ఫెసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అవడమే. సునీల్ గవస్కార్ లాంటి దిగ్గజాలు కూడా బుమ్రా లేదకుండా భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ముందగు వేయడం కస్టమేనని చెప్పాడు. కానీ ఊహించనిదే జరింగింది. ఎందుకంటే మ్యాచ్ లన్ని దుబాయి స్టేడియం లో ఆడుతున్నందు వలన అక్కడ ఉండే గ్రౌండ్ లు స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. కావున స్పేస్ తో అంతగా పని
bottom of page